పల్నాడు జిల్లా, వినుకొండ(Vinukonda)
రెండు గ్రూపుల మధ్య ఘర్షణ. ఘర్షణలో ఒకరిపై ఒకరు దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు. పాత కక్ష్యల నేపథ్యంలో జరుగుతున్న గొడవలు అని స్థానికులు వెల్లడి. బాధితుల్ని 108వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. పోలా బంగారయ్య ( 27), పోలా నవీన్(18), పులి వెంకటేశ్వర్లు (19) కు తీవ్ర గాయాలు. అవాంచనీయ ఘటనలకు అడ్డాగా మారుతున్న అంబేడ్కర్ కాలనీ. ఎన్నికలు దృష్ట్యా కాలనీపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్న కాలనీ వాసులు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి






Total views : 90772