పెద్దపల్లి జిల్లా కేంద్రం లో జరగబోయే యువ వికాస భారీ బహిరంగ సభ కు అధికారులు సర్వం సిద్దం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 గంటలకు పెద్దపల్లి జిల్లాకు చేరుకుంటారు. జిల్లా లోని ఆర్ అండ్ బి 260 కోట్ల, పంచాయితీ రాజ్ రోడ్లు 66 కోట్లు, నర్సింగ్ కాలేజ్ 26 కోట్లు, సబ్ స్టేషన్ 10 కోట్లు, శాతవాహన అడ్మిన్ బ్లాక్ 10 కోట్ల రూపాయల తో నిర్మించే వాటికి శంకుస్థాపన చేస్తారు. అనంతం ప్రభుత్వ స్టాల్స్ ను సందర్శిస్తారు. సిల్క్ యూనివర్సిటీకి సంబంధించి 7 ఏజెన్సీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేస్తారు.
జిల్లా కేంద్రంలో నూతన బస్సు డిపో, పత్తిపాక ప్రాజెక్టుకు సర్వేకు నిధులు, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి 150 పడగల ఆసుపత్రిగా అప్ గ్రేడ్, మంథని పట్టణంలో CHC వంద పడకల ఆసుపత్రి మంజూరు చేస్తారు. నూతనంగా ఏర్పాటు అయినటువంటి నాలుగు పోలీస్ స్టేషన్ లకు శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యం లో రాజీవ్ రహదారి పై పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- విమానంలో క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎక్కడికెళ్లినా తన ప్రత్యేకత చాటుకుంటూనే ఉంటారు. తాజాగా ఆయన విమానంలో క్రికెట్ ఆడి అందరినీ అశ్చర్య పరిచారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓ ప్రైవేట్ విమానంలో ప్రయాణించిన సచిన్… అందులోనే సరదాగా టెన్నిస్ బాల్ క్రికెట్…
- ఇంగ్లాండ్ మహిళల జట్టు ఘన విజయం – టోర్నమెంట్లో బలమైన ఆరంభం.ఇంగ్లాండ్ మహిళల జట్టు, శ్రీలంక మహిళలపై జరిగిన తొలి మ్యాచ్లో అద్భుతమైన ఆధిపత్యాన్ని చూపుతూ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఎడ్జ్బాస్టన్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, 20 ఓవర్లలో కేవలం 1 వికెట్…
- దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం.దేశ రాజధాని ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.తాజాగా తుగ్లకాబాద్లోని ఓ భవనంలో ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.…
- భారత ఘాటింగ్ కోచ్ జస్పాల్ రాణా కన్నుమూత.దిగ్గజ షూటర్, ప్రఖ్యాత కోచ్ జస్పాల్ రాణా కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన.. తుదిశ్వాస విడిచారు. భారత్ స్టార్ షూటర్ మను బాకర్ ఈయన కోచింగ్లోనే రాటుదేలిన సంగతి విదితమే. ISSF వరల్డ్ కప్లో భాగంగా…
- పశ్చిమబెంగాల్: ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం..పశ్చిమబెంగాల్లో ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో సుమారు 4 వేలకు పైగా ఈవీఎంలు దహనం అయ్యాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో వినియోగించిన ఈవీఎంలను కోల్కతా అలీపూర్లోని ప్రభుత్వ భవనంలో అధికారులు భద్రపరిచారు. ఈవీఎంల దహనంపై…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 141202