విశాఖ ఎక్స్ప్రెస్లో ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు తోటి ప్రయాణికుడు. ఆమెకు మాయమాటలు చెప్పి ఏసీ బోగీలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. విశాఖ నుంచి నడికుడి వస్తుండగా..పల్నాడు జిల్లాలో జరిగింది ఈ ఘటన. దంపతులు జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నారు. ఐతే మహిళకు మాయమాటలు చెప్పి ఏసీ బోగీలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు తోటి ప్రయాణికుడు. రైలు దిగాక అత్యాచారం గురించి భర్తకు చెప్పడంతో..రెంటచింతల పీఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం ఆరా తీస్తున్నారు.
Tag:




Total views : 150869