303
Srisailam : నంద్యాల జిల్లా శ్రీశైలంలో భారీగా తెలంగాణ మద్యం పట్టుకున్న శ్రీశైలం పోలీసులు. క్షేత్రంలోని టోల్గేట్ సమీపంలోని ఓ మహిళ ఇంట్లో లో 166 క్వాటర్ బాటిళ్లు స్వాధీనం. పక్కా సమాచారం రావడంతో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన మద్యం పట్టుకున్న పోలీసులు. మున్ననూర్ నుండి అక్రమ మద్యం తెచ్చిన మహిళ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలింపు. క్షేత్రపరిధిలో నిబంధనలను అతిక్రమించి మద్యం, మాంసం తెస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: సిఐ ప్రసాదరావు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.





Total views : 79498