Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh అవినీతి పుత్రిక సాక్షి పత్రిక -యరపతినేని శ్రీనివాసరావు

అవినీతి పుత్రిక సాక్షి పత్రిక -యరపతినేని శ్రీనివాసరావు

by Prakash
yarapathineni

గుంటూరు, యరపతినేని శ్రీనివాసరావు మీడియా సమావేశం లో మాట్లాడుతూ 2 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికల సమరభేరి జరగబోతోంది. వ్యవస్థలన్ని నాశనం చేసి, అంబేద్కర్ రాజ్యాంగం వదిలేసి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలున్నాయి. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఒకే ఒక్కడు చంద్రబాబు. సొంత కంపనీ లో తయారు చేసిన లిక్కర్ అమ్మితే కొన్ని లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. జగన్ మోహన్ రెడ్డి కి అధికార దాహం, దనదాహం ఉంది. రాష్ట్రంలో పేదవాడు బ్రతికే పరిస్థితి లేకుండా చేసిన జగన్. వ్యవసాయం పూర్తిగా దెబ్బతీశారు. రాష్ట్రంలో రోడ్డున పడ్డ తుపాను బాధిత రైతులను ఆదుకొని పరిస్థితి. తన మేనిపేస్టులో అమరవతే రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్. జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా పెట్టి టీడీపీ, జనసేనపార్టీ మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. SC, ST, మైనార్టీలను ఓటు బ్యాంకు గా వాడుతున్నారు. అవినీతి పుత్రిక సాక్షి పత్రిక. పరపతి తగ్గిన యరపతినేని పార్టీ మారే అవకాశం ఉందని తప్పుడు విష ప్రచారం చేస్తోంది సాక్షి పత్రిక. వైసీపీ పార్టీ ఒక మాఫియా పార్టీ. రాష్ట్రం బాగుండాలి పేద ప్రజలు బాగుండాలి అని కోరుకునే వ్యక్తులు చంద్రబాబు, లోకేష్. పులివెందుల పోయిన పిల్లి పరదాలు కట్టుకొని తిరుగుతుంది. గురజాల నియోజకవర్గం లో విచ్చల విడిగా ఆక్రమ మైనింగ్ చేస్తున్న కాసు మహేష్ రెడ్డి. రాబోయే రోజుల్లో 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకం జగన్ మోహన్ రెడ్డిని సమాజం నుండి వెలివేస్తారు. టీడీపీ, జనసేనపార్టీ కి చెందిన వారు రాబోయే ఎన్నికల్లో గెలుపుకు సిద్ధమయ్యారు. గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా రావాలి.

Advertisements

You may also like

Our Visitor

014060
Total views : 78881

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.