Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh దళితులపై దాడుల్లో జగనే ప్రథమ ముద్దాయి

దళితులపై దాడుల్లో జగనే ప్రథమ ముద్దాయి

by Prakash

కృష్ణాజిల్లా గుడివాడ పెద్ద కాలవ సెంటర్లో వినూత్న నిరసన చేపట్టారు. సీఎం జగన్ ఫ్లెక్సీ కు చెప్పుల దండ వేసి, దళిత మహిళ నేత అసిలేటి నిర్మల పిండ ప్రదానం చేశారు. దళితబిడ్డ అని చెప్పుకునే సీఎం జగన్, రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను ఖండించనందుకు ఈ నిరసన చేపట్టారు. దళితులపై మూత్ర విసర్జన చేసినా.. స్పందించలేదని సీఎం జగన్ కి పశువుల అశుద్ధంతో పిండ ప్రదానం చేస్తున్నానని నిర్మల వీడియోలో తెలిపారు. దళిత బిడ్డగా, సోదరుడిగా, మేన మామగా సీఎం జగన్ చచ్చిపోయాడని అందుకే నేడు పిండ ప్రధానం చేస్తున్నట్లు నిర్మల సోషల్ మీడియా ద్వారా చెప్పారు.

Advertisements

You may also like

Our Visitor

023155
Total views : 141237

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.