Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh కన్నీరుమున్నీరైన రైతులు…

కన్నీరుమున్నీరైన రైతులు…

by Prakash
Hundreds of acres of crops were submerged

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం జోగయ్యపాలెంలో తుఫాన్ ప్రభావంతో 20 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగింది. కొత్తవలస మండల కేంద్రంలో చిన్ని పాలెం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న జోగయ్యపాలెం లో తుఫాన్ కారణంగా వందలాది ఎకరాల పంట నీట మునిగింది. జాతీయ రహదారి పనులలో భాగంగా కాలువలు మూసివేయడం వలన ….వరద నీరు పంట పొలాలపైకి రావటంతో కోత కోసిన వరిపంట మొత్తం కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

025939
Total views : 149536

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.