Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Telangana రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషం గా ఉండాలి- భట్టి విక్రమార్క

రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషం గా ఉండాలి- భట్టి విక్రమార్క

by Prakash
batti vikramarka

తెలంగాణ ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం గారి బాధ్యతలు చేపట్టిన తరువాత మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమల కు వచ్చిన డిప్యూటి సియం భట్టి విక్రమార్క. శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటి సియం భట్టి విక్రమార్క. రోండు రాష్ర్టాల ప్రజలు సంతోషంగా ఉండాలి. డిసెంబర్ 28వ తేదిన కాంగ్రేస్ పార్టి ఆవిర్బవించిన రోజు మరిన్ని సంక్షేమ పథకాలను ప్రారంభిస్తాం. రైతు భరోసా అమలు చెయ్యడానికి విధివిధానాలు త్వరలోనే ఖరారు చేస్తాం.

Advertisements

You may also like

Our Visitor

026108
Total views : 149928

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.