Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra PradeshChittoor యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యం మీకే ఉంటే..

యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యం మీకే ఉంటే..

by Rama
Jaya Chandra Reddy

యువతకు ఉపాధి (Youth Employment):

తంబళ్లపల్లె (thamballapalle) నియోజకవర్గం లో యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యం మీకే ఉంటే నాకు సంబంధించిన ఏడు ఎకరాల భూమిని హార్సిలీ హిల్స్ కింది భాగంలో మీకు లాంగ్ లీజుకు ఇస్తానని,అంతేకాని ఇలా పర్యాటక ప్రాంతంలో ఉన్న కొద్దిపాటి స్థలాన్ని ప్రభుత్వం దారాద్దత్తం చేయడం పట్ల తంబళ్ళపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, పారిశ్రామికవేత్త దాసరిపల్లి జయచంద్రారెడ్డి మండి పడ్డారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో యువత క్రీడా రంగంలో ముందుకు సాగాలనే ముఖ్య ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని హార్సిలీ హిల్స్ లో 3.70 ఎకరాల స్థలాన్ని కేటయించారు.కోటి ఇరవై లక్షలతో ప్రహరీ గోడను కూడా నిర్మించారు. ఏదో ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి కి అనుకూలంగా సినిమా తీసి తన ఇమేజ్ ను పెంచడని కారణం తో రెండు ఎకరాల స్థలాన్ని కేటయించడం దుర్మార్గమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇక్కడ స్థలాన్ని కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని దీనికోసం న్యాయపోరాటకైన సిద్ధమని జయచంద్రారెడ్డి తెలిపారు. Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.
    మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో…
  • తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.
    తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అరిగిరివారిపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఏకైక ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్లడంతో ప్రత్యామ్నాయంగా మరో టీచర్‌ను నియమించకపోవడంపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు.ప్రస్తుతం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఏకైక ఉపాధ్యాయుడు…
  • అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.
    అనంతపురం జిల్లాలోని 9 డివిజన్లు, 18 కాలనీల ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. నగరంలోని నడిమివంకపై ఉన్న ఆక్రమణల తొలగింపు పనులను మున్సిపల్ కమిషనర్ జస్వంత్ కుమార్‌తో కలిసి…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

026060
Total views : 149825

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.