Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh అవనిగడ్డ నియోజకవర్గంలో వేగంగా మారుతున్న రాజకీయం

అవనిగడ్డ నియోజకవర్గంలో వేగంగా మారుతున్న రాజకీయం

by Prakash
tdp buddha prasad

టీడీపీ ఇంచార్జి మండలి బుద్ధ ప్రసాద్ కి టిక్కెట్ ఇవ్వకపోవడం పై ఆయన తీవ్ర నిరాశ వ్యక్తం చేసారు. మోపిదేవి లో ఇవాళ సమావేశం అవుతున్న 6 మండలాల టీడీపీ నాయకులు,కార్యకర్తలు. ఇప్పటికే జనసేన కు టిక్కెట్ కేటాయించినట్లు టీడీపీ నాయకులకు సమాచారం. జనసేన టిక్కెట్ మాదివాడ క్రిస్టియన్ లేదా విక్కుర్తి శ్రీనివాస్ లకు ఇస్తున్నట్లు సమాచారం ఇచ్చిన అధిష్టానం. నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టిన మాదివాడ క్రిస్టియన్. పార్టీ లో బలంగా ఉన్న మండలికి టిక్కెట్ ఇవ్వాలని ఆయన అనుచరుల డిమాండ్.

Follow us on :Facebook, Instagram&YouTube.

విజయవాడ(Vijayawada).. పశ్చిమ నియోజకవర్గం సీటు పై TDP నో క్లారిటీ..!

పశ్చిమ నియోజకవర్గంలో సీటుపై క్లారిటీ ఇవ్వని టీడీపీ. తనకు పశ్చిమ టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్న బుద్దా వెంకన్న. ఇవాళ నియోజకవర్గంలోని అనుచరులు,కార్యకర్తలతో బుద్దా వెంకన్న ఆత్మీయ సమ్మేళనం. బుద్దా వెంకన్న ఏం ప్రకటన చేస్తారో అని అనుచరుల్లో ఉత్కంఠ.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.
మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను …
ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.
అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక …
ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.
ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు …


Advertisements

You may also like

Our Visitor

023081
Total views : 140856

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.