Tuesday, July 21, 2026
News Navigation
Tuesday, July 21, 2026
News Navigation

Breaking

Tuesday, July 21, 2026
Home Andhra Pradesh ప్రశ్న రావణ్‌ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం.

ప్రశ్న రావణ్‌ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం.

by CVR NEWS
ప్రశ్న రావణ్‌ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం

కృష్ణా జిల్లాలో ప్రశ్న రావణ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఛానల్ సీఈఓ గమనతో పాటు ఇంద్రసేన చౌదరి పెనమలూరు పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు.డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రారంభమైన విచారణలో.. గమన నిర్వహిస్తున్న మూడు ఛానల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఆధారాలతో రావాలని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది.కేసుకు సంబంధించి కీలక సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రశ్నల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.మరోవైపు దర్యాప్తులో భాగంగా గమన, ఇంద్రసేన చౌదరి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. విచారణకు సహకరించని పక్షంలో తదుపరి చర్యలపై పోలీసులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

041940
Total views : 221094

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: