అమరావతి:-
చంద్రబాబు కామెంట్స్ (chandra babu Comments)…
రాష్ట్రంలో తక్షణమే ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలి.
పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు.
వృద్దులు, వికలాంగులు ఇబ్బందులు పడకుండా వారి ఇంటి వద్దనే పింఛను పంపిణీ చేయాల్సిన అసవరం ఉంది.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వెంటనే పెన్షన్ పంపిణీ చేపట్టాలి.
సచివాలయం సిబ్బంది, ఇతర ప్రభుత్వ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేపట్టలి.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా తోనూ ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు
పెన్షన్ ల విషయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసేలా…. ప్రభుత్వానికి వెంటనే ఆదేశాలు ఇవ్వాలని కోరిన చంద్రబాబు.
పెన్షన్ ల విషయంలో వైసీపీ నేతలు, మంత్రులు చేస్తున్న తప్పుడు ప్రచారం పైన చర్యలు తీసుకోవాలి కోరిన టీడీపీ అధినేత.
ఇది చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 141491