Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Andhra Pradesh శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే యశస్విని…

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే యశస్విని…

by Prakash
Telangana Palakurti MLA Yashaswini

తెలంగాణ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ రోజు నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, గెలిచిన తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా భావిస్తున్నారని, తన నియోజకవర్గ ప్రజలకు ఎన్నో అభివృద్ధి పనులు చేయాలని దానికి శక్తిని స్వామి వారు ఇవ్వాలని వేడుకున్నానని ఎమ్మెల్యే యశస్విని అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

023291
Total views : 141722

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.