Wednesday, April 22, 2026
News Navigation
Wednesday, April 22, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Andhra PradeshKurnool నందమూరి బాలకృష్ణ వసుంధర దేవి తో కలిసి నామినేషన్ దాఖలు

నందమూరి బాలకృష్ణ వసుంధర దేవి తో కలిసి నామినేషన్ దాఖలు

by Rama
Nandamuri Balakrishna

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ టిడిపి అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నామినేషన్ దాఖలు చేసారు. సూగూరు స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బాలకృష్ణ, సతీమణి వసుంధర దేవి తో కలిసి తాసిల్దార్ కార్యాలయంకు చేరుకొని రెండు సెట్ల నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

హిందూపురం మండలం తూమకుంట లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసి వేలాదిమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత స్వర్గీయ
ఎన్టీఆర్ స్ఫూర్తితో హిందూపురంలో మరింత అభివృద్ధి చేస్తామన్నారు బాలకృష్ణ. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు సిసి రోడ్లు వేసామన్నారు. హిందూపురం ప్రజలు నన్ను రెండుసార్లు ఆశీర్వదించారు మూడోసారి ఆశీర్వదించాలని బాలకృష్ణ ప్రజలను కోరారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

007291
Total views : 47784

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.