పుట్టపర్తి తెలుగుదేశం అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి (Palle Sindhura Reddy) ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతో పాటు ఆమె భర్త పల్లె కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి లు కూడా తలో ఒక సెట్ నామినేషన్ పత్రాలు తెలుగుదేశం తరఫున దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తరలి రావడంతో ఒక్కసారిగా పుట్టపర్తి పట్టణం పసుపుమయం సంతరించుకుంది. ఇంత పెద్ద ఎత్తున పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు తరలిరావడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని అభ్యర్థి సింధూర రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. అసమర్థ వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధానిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం…
- పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వాడపల్లి…
- ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.ఏపీ హైకోర్టు మాజీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన ఐపీఎస్ అధికారి ఎం. సునీల్ కుమార్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను జూలై 3, 2026కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆయనకు మధ్యంతర రక్షణ కల్పించిన…





Total views : 150913