నరసరావుపేట లో విషాదం
previous post
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం గోనెపూడిలో విషాదం జరిగింది. ఏడుమంగళం వాగులో పడి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతులు మణికంఠ,
నవీన్ కుమార్ గా గుర్తించారు. మృతులు మణికంఠ వయస్సు 10 సంవత్పరాలు, నవీన్ వయస్సు 8 సంవత్సరాలుగా బంధువులు తెలిపారు.






Total views : 56945Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.