Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh రైతులను మోసగించిన వైస్సార్సీపీ కార్యకర్త….

రైతులను మోసగించిన వైస్సార్సీపీ కార్యకర్త….

by Prakash
ysrcp worker cheated farmers

తూర్పుగోదావరిజిల్లా అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో రైతులను వైఎస్ఆర్సిపి కార్యకర్త మోసగించాడు. రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు గురిచేస్తున్నాడు. ఇప్పటివరకు సుమారు 5 కోట్ల మేర ధాన్యం సొమ్ము రావాలని రైతులు పోలీసులను ఆశ్రయించారు. డబ్బులు అడగడానికి వెళ్తుంటే రైతులపై కేసులు పెడతామని కృష్ణారెడ్డి అతని కుమారులు బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. పొత్తంశెట్టి కృష్ణారెడ్డి అతని కుమారులు పై అనపర్తి పోలీసులు కేసు నమోదు చేసారు. రైతులకు అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోలీస్ స్టేషన్ కి వచ్చారు.

Advertisements

You may also like

Our Visitor

026423
Total views : 150412

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.