Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Telangana ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన..

ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన..

by Prakash
farmers protest at hanumakonda

హనుమకొండ జిల్లా, పరకాల ఆర్డీవో కార్యాలయం ఎదుట గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే రైతుల ఆందోళన. కార్యాలయం ముందు బైఠాయించి పురుగుల మందు డబ్బాలతో నిరసన. గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్. మా పంట భూములు ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ ఫీల్డ్ హైవే కు ఇచ్చేది లేదన్న రైతులు. నేషనల్ హైవే అధికారుల వాహనాలకు అడ్డంగా రోడ్డు పై పడుకొని నిరసన అధికారులతో వాగ్వాదం.

Advertisements

You may also like

Our Visitor

014835
Total views : 81116

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.