Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Telangana భూ మాఫియా పై పోలీసుల కొరడా..

భూ మాఫియా పై పోలీసుల కొరడా..

by Prakash
The police arrested the illegal land grabbers

కరీంనగర్ లో అక్రమ భూ దందాలతో సంబంధం ఉందనే కారణం తో కార్పొరేటర్ తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. గత నెల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రజా దర్బార్ లో ఫిర్యాదు చేసిన రాజిరెడ్డి అనే వ్యక్తి. వన్ టౌన్ పోలీసుల అదుపులో భగత్ నగర్ 12వ డివిజన్ కార్పొరేటర్ తోట రాములు, చీటి రామారావు,నిమ్మశెట్టి శ్యాం. కరీంనగర్ వన్ టౌన్ ఐపిసి 447,427 సెక్షన్ల క్రింద కేసు నమోదు.

Advertisements

You may also like

Our Visitor

014746
Total views : 80981

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.