Monday, April 20, 2026
News Navigation
Monday, April 20, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Crime లారీ బస్సు ఢీ.. 5 గురు మృతి

లారీ బస్సు ఢీ.. 5 గురు మృతి

by Prakash
bus accident at nellore
ఘోర రోడ్డు ప్రమాదం… Bus accident at nellore:

నెల్లూరు జాతీయ రహదారి కావలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. లారీ బస్సు ఢీ కొని 5 గురు మృతి చెందారు. కావలి సమీపంలోని ముసునూరు జాతీయ రహదారి పై టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం. లారీ, కావేరి ట్రావెల్స్ బస్సు డీ, నలుగురు మృతి, 15 మందికి గాయాలు. నుజ్జునుజ్జయిన బస్సు ముందుభాగం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. రెండు లారీలు ఢీ కొని అదుపుతప్పి బస్సును లారీ ఢీ కొట్టడంతో ప్రమాదం.

మరిన్ని  తాజా వార్తల  కోసం  ఇక్కడ  క్లిక్  చేయండి.

  • తెలంగాణ రైతుల కి మరో శుభవార్త చెప్పిన కాంగ్రెస్ సర్కార్
    తెలంగాణ రైతులకు మరో శుభవార్త చెప్పేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రైతుల కి మరో శుభవార్త చెప్పిన కాంగ్రెస్ సర్కార్. రైతు రుణమాఫీని ఆగస్టు 15వ తేదీలోపు…
  • హోమ్ మినిస్టర్ గా వంగలపూడి అనిత పదవి స్వీకరణ
    ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గా వంగలపూడి అనిత పదవి స్వీకరణ బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్-2లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఆమెకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఇక హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో అనితను పార్టీ నేతలతో…
  • మహానంది లో మరోసారి చిరుతపులి
    నంద్యాల జిల్లా మహానందిలో చిరుత పులి మళ్లీ ప్రత్యక్షమవడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గత అర్ధరాత్రి దాటాక స్థానిక పార్వతీపురం పాత వివేకానంద స్కూల్ వద్ద చిరుత సంచరిస్తుండటంతో ….. ప్రజలు గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న అటవీ ప్రాంతానికి…

Follow us on : Facebook, Instagram & YouTube.

Advertisements

You may also like

Our Visitor

006953
Total views : 46189

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.