Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home National కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత..

కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత..

by Satya
Arrest of illegal liquor from Karnataka

చిత్తూరు జిల్లా(Chittoor District):

చిత్తూరు జిల్లా పలమనేరు బైరెడ్డిపల్లి మండలం కర్ణాటక(Karnataka) నుండి అక్రమంగా తరలిస్తున్న మద్యమాన్ని పట్టుకొని కారును సీజ్ చేసారు బైరెడ్డిపల్లి పోలీసులు. దీనిపై పలమనేరు డి.ఎస్.పి మహేశ్వర్ రెడ్డి(DSP Maheshwar Reddy) మాట్లాడుతూ.. బైరెడ్డిపల్లి పోలీసుల తనిఖీ చేస్తుండగా చెన్నారెడ్డి, హాసిన్ భాష వీరిద్దరూ కారులో మద్యం ఉనట్లు గుర్తించడంతో వారు పారిపోవడానికి ప్రయత్నించరన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

విరిఇరువురి పైన ఇదివరకే ఐదు కేసులు ఉన్నట్లు మాకు సమాచారం అందిదని డిఎప్ పి తెలియజేసారు. మద్యం విలువ ఒక లక్ష రూపాయలు ఉంటుందని తెలిపారు, కర్ణాటక నుండి మద్యం తీసుకవచ్చే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పుడు ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అవడంతో ఇంకా ఎక్కువ నిఘ పెంచామని డి.ఎస్.పి మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

ఇది చదవండి: కవిత కేసులో ముగిసిన తొలి రోజు ఈడీ విచారణ…


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ముగిసిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం.
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని …
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం.
ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ …
కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర.
హైదరాబాద్ నగర చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కాచిగూడ రైల్వే స్టేషన్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023101
Total views : 140908

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.