పెద్దపల్లి జిల్లా కేంద్రం లో జరగబోయే యువ వికాస భారీ బహిరంగ సభ కు అధికారులు సర్వం సిద్దం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 గంటలకు పెద్దపల్లి జిల్లాకు చేరుకుంటారు. జిల్లా లోని ఆర్ అండ్ బి 260 కోట్ల, పంచాయితీ రాజ్ రోడ్లు 66 కోట్లు, నర్సింగ్ కాలేజ్ 26 కోట్లు, సబ్ స్టేషన్ 10 కోట్లు, శాతవాహన అడ్మిన్ బ్లాక్ 10 కోట్ల రూపాయల తో నిర్మించే వాటికి శంకుస్థాపన చేస్తారు. అనంతం ప్రభుత్వ స్టాల్స్ ను సందర్శిస్తారు. సిల్క్ యూనివర్సిటీకి సంబంధించి 7 ఏజెన్సీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేస్తారు.
జిల్లా కేంద్రంలో నూతన బస్సు డిపో, పత్తిపాక ప్రాజెక్టుకు సర్వేకు నిధులు, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి 150 పడగల ఆసుపత్రిగా అప్ గ్రేడ్, మంథని పట్టణంలో CHC వంద పడకల ఆసుపత్రి మంజూరు చేస్తారు. నూతనంగా ఏర్పాటు అయినటువంటి నాలుగు పోలీస్ స్టేషన్ లకు శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యం లో రాజీవ్ రహదారి పై పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ప్రపంచ తొలి ట్రిలియనీర్ మస్క్.ప్రముఖ వ్యాపార దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఆయనకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్ఎక్స్’అమెరికా స్టాక్ మార్కెట్లో భారీ ఐపీఓగా లిస్ట్ అయిన తర్వాత, ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన మొదటి ‘ట్రిలియనీర్గా…
- వెనెజువెలా డ్రగ్స్ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్.మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉక్కుపాదం మోపింది. వెనెజువెలాకు చెందిన కరుడుగట్టిన డ్రగ్స్ గ్యాంగ్ ట్రెన్ డి ఆరాగ్వాపై చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో ఆ ముఠా కీలక నేత హెక్టర్ రస్తెన్ఫోర్డ్ గురెరో ఫ్లోర్స్ హతమైనట్లు అమెరికా…
- కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.కాకినాడ జిల్లాలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో తమ కుమార్తెను యువకుడు ఉరివేసి హత్య చేశాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందంటూ ఆందోళన…
- ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బత్తుల సుబ్బారావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలోని సింగరాయకొండ, ఉలవపాడు ప్రాంతాలకు చెందిన నాలుగు గిరిజన కుటుంబాలను పనుల నిమిత్తం గ్రామానికి రప్పించిన…
- కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 141462