311
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 2వ దశలో బాయిలర్ ట్యూబ్ లీకేజ్ తో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఒక్కరోజు విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతే రూ2 కోట్ల నష్టం వాటిల్లుతుందని, మళ్లీ విద్యుత్ ఉత్పత్తి కొనసాగాలంటే మూడు రోజులు మరమ్మత్తులు చేపట్టాల్సి ఉంటుందని కే.టి.పి.పి అధికారులు తెలిపారు.




Total views : 151594