Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home National నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్..!

నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్..!

by Satya
Stock markets

దేశీయ స్టాక్‌మార్కెట్లు(Stock markets):

దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 242 పాయింట్లు నష్టపోయి 21 వేల 813 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 736 పాయింట్లు దిగజారి 72 వేల 12 వద్ద క్లోజయింది. సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, బజాజ్ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో పయనించాయి. టీసీఎస్‌, నెస్లే, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, ఎల్‌ అండ్‌ టీ, హిందూస్థాన్ యూనిలీవర్, టాటా మోటార్స్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత..


పశ్చిమబెంగాల్: ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం..
పశ్చిమబెంగాల్‌లో ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో సుమారు 4 వేలకు పైగా ఈవీఎంలు …
మీనాక్షీ నటరాజన్‌కు సుప్రీంకోర్టు షాక్‌..
సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కి చుక్కెదురైంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించడంతో ఆమె …
పశ్చిమ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టి కౌంటర్.
రష్యాతో భారత్‌ కొనసాగిస్తున్న ఇంధన, వ్యూహాత్మక సంబంధాలపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలకు విదేశాంగ మంత్రి …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023180
Total views : 141322

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.