Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో బీజేపీ ప్రజా పోరు యాత్ర…

ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో బీజేపీ ప్రజా పోరు యాత్ర…

by Prakash
BJP PRAJA PORU YATRA AT IBM

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండలం.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళటంలో రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైందని బారతీయజనతాపార్టీ మైలవరం నియోజకవర్గ ఇంచార్జి నూతులపాటి బాలకోటేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

బారతీయజనతాపార్టీ(BJP) ప్రజాపోరుయాత్ర…

సోమవారం రాత్రి ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బారతీయజనతాపార్టీ ప్రజాపోరుయాత్ర రథం పై ప్రసంగించారు.

మన తెలుగింటి ఆడపడుచు దగ్గుపాటి పురందేశ్వరి అనతికాలంలోనే ఆంధ్రరాష్ట్ర ప్రజలమన్ననలు పొందారని మైలవరం నియోజకవర్గం లో 2024 ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీకి సిద్ధంగా ఉన్నామని అదిస్థానం ఆదేశిస్తే నేను పొటిచేయటానికి రెడీగా ఉన్నానన్నారు.

ప్రజాపోరుయాత్ర ప్రథానరహదారుల్లోని ముఖ్యమైన ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి ప్రథానమంత్రి నరేంద్రమోదీ చేసే మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్ళటమే మా లక్ష్యం అన్నారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.
మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను …
ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.
అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక …
ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.
ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023062
Total views : 140813

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.