Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Andhra Pradesh ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో బీజేపీ ప్రజా పోరు యాత్ర…

ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో బీజేపీ ప్రజా పోరు యాత్ర…

by Prakash
BJP PRAJA PORU YATRA AT IBM

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండలం.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళటంలో రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైందని బారతీయజనతాపార్టీ మైలవరం నియోజకవర్గ ఇంచార్జి నూతులపాటి బాలకోటేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

బారతీయజనతాపార్టీ(BJP) ప్రజాపోరుయాత్ర…

సోమవారం రాత్రి ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బారతీయజనతాపార్టీ ప్రజాపోరుయాత్ర రథం పై ప్రసంగించారు.

మన తెలుగింటి ఆడపడుచు దగ్గుపాటి పురందేశ్వరి అనతికాలంలోనే ఆంధ్రరాష్ట్ర ప్రజలమన్ననలు పొందారని మైలవరం నియోజకవర్గం లో 2024 ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీకి సిద్ధంగా ఉన్నామని అదిస్థానం ఆదేశిస్తే నేను పొటిచేయటానికి రెడీగా ఉన్నానన్నారు.

ప్రజాపోరుయాత్ర ప్రథానరహదారుల్లోని ముఖ్యమైన ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి ప్రథానమంత్రి నరేంద్రమోదీ చేసే మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్ళటమే మా లక్ష్యం అన్నారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే …
‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!
స్టార్ వుడ్ ఎంటర్టైన్మెంట్, రిసిప్ శెట్టి ఫిలిమ్స్, బ్యానర్ లో ఎమ్ అచ్చిబాబు సమర్పణలో ‘కాంతార’ …
విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..
సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ సినిమాగా ఆర్.బి. చౌదరి నిర్మానంలో విశాల్ స్వీయ దర్శకత్వంలో …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

008646
Total views : 57032

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.