Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Andhra Pradesh ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో బీజేపీ ప్రజా పోరు యాత్ర…

ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో బీజేపీ ప్రజా పోరు యాత్ర…

by Prakash
BJP PRAJA PORU YATRA AT IBM

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండలం.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళటంలో రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైందని బారతీయజనతాపార్టీ మైలవరం నియోజకవర్గ ఇంచార్జి నూతులపాటి బాలకోటేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

బారతీయజనతాపార్టీ(BJP) ప్రజాపోరుయాత్ర…

సోమవారం రాత్రి ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బారతీయజనతాపార్టీ ప్రజాపోరుయాత్ర రథం పై ప్రసంగించారు.

మన తెలుగింటి ఆడపడుచు దగ్గుపాటి పురందేశ్వరి అనతికాలంలోనే ఆంధ్రరాష్ట్ర ప్రజలమన్ననలు పొందారని మైలవరం నియోజకవర్గం లో 2024 ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీకి సిద్ధంగా ఉన్నామని అదిస్థానం ఆదేశిస్తే నేను పొటిచేయటానికి రెడీగా ఉన్నానన్నారు.

ప్రజాపోరుయాత్ర ప్రథానరహదారుల్లోని ముఖ్యమైన ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి ప్రథానమంత్రి నరేంద్రమోదీ చేసే మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్ళటమే మా లక్ష్యం అన్నారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా …
‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో …
నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: