Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home TelanganaRangareddy ఘోర రోడ్డు ప్రమాదం..

ఘోర రోడ్డు ప్రమాదం..

by Rama
Car Accident

రంగారెడ్డి జిల్లా (Rangareddy):

రంగారెడ్డి (Rangareddy) జిల్లా రాజేంద్రనగర్ నార్సింగి మంచిరేవుల వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై అతివేగంగా వచ్చి ఒక్కసారిగా ఐ20 కార్ తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో గచ్చిబౌలి నుండి శంషాబాద్ వెళ్తుండగా మంచిరేవుల వద్ద కు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఐదుగురు యువకులు ఉన్నారు. ఒక యువకుడు వంశీ 26 సంవత్సరాలు యువకుడు చందానగర్ ఇంద్ర కాలనీవాసి అక్కడికక్కడే మృతి చెందాడు. సాయి కిరణ్ డ్రైవింగ్ చేస్తున్న మదన్ కుమార్ శ్రీశైలం రామ వీరంతా స్నేహితులు కావడం ఒక్కసారిగా మద్యం సేవించి అతివేగంగా కారు నడిపి వస్తున్న సమయంలో సడన్ బ్రేక్ వేయడంతో అతివేగానికి కంట్రోల్ కాని కారు బోల్తాపడడంతో అక్కడికక్కడే ఒక వ్యక్తి మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో ప్రయాణికులు వెళ్తున్న సమయంలో చూసి ఓఆర్ఆర్ సిబ్బందికి సమాచారం అందజేయడంతో పోలీసులకు సమాచారం అందజేసి వెంటనే హుటాహుటిగా హాస్పిటల్ కి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని సిసి ఫుటేజ్ లను దర్యాప్తు చేస్తున్నారు. Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.
    హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జీడిమెట్లలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా దేశంలోకి చొరబడిన వీరు… కొంతకాలంగా ఇక్కడే ఉంటూ…
  • స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.
    విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి… మరికొందరిని బదిలీ చేసింది. నాసిరకం మెటీరియల్ కొనుగోలు, పర్యావేక్షణ లోపం, ముందస్తు భద్రతా చర్యలు…
  • మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.
    మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్‌కు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సోలార్ ప్లాంట్ ద్వారా నెలకు లక్ష…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

023369
Total views : 141844

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.