రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. ఆరాంఘర్ నుంచి మేహిదిపట్నం వైపు బైక్ పైన వెళ్తున్న అక్బర్ మోహిఉద్దిన్ (24) అనే ఓ యువకుని, శివరాంపల్లి పిల్లర్ …
bike accident
-
-
అనంతపురం జిల్లా గుత్తి మండలం జక్కలచెరువు గ్రామ సమీపంలో 63వ జాతీయ రహదారిపై బైకు అదుపుతప్పి బోల్తా పడడంతో గొందిపల్లి గ్రామానికి చెందిన ఓబుల్ రెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇతన్ని స్థానికులు గుత్తి ప్రభుత్వాసుపత్రికి …
-
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జే కొత్తూరు గ్రామ శివారు దుర్గమ్మ తల్లి ఆలయ సమీపంలో రెండు బైకులు ఢీకొన్నాయి. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలై వారి …
-
నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై గల వెల్దండ మండలం కొట్ర శివారులో కారు ద్విచక్ర వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు.. హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్ కు చెందిన కొరివి …
-
చిత్తూరు జిల్లా కుప్పంలో ఘోర రోడ్డు ప్రమాదం. కృష్ణగిరి జాతీయ రహదారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ, అక్కడికక్కడే ఇద్దరు మృతి. బంగానత్తం చెందిన ప్రవీణ్ మరియు పై పాళ్యం కు చెందిన వారు అక్కడికి అక్కడే మృతి …
-
చిత్తూరు జిల్లా లోని పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో కుక్కల దొడ్డి వద్ద ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరిని కారు ఢీకొనడంతో వృద్ధుడు మృతి మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి, స్థానికుల సహాయంతో …
-
అల్లూరి జిల్లా పాడేరు నుంచి వీరనారాయణం గ్రామానికి వెళ్తుండగా భారీ వర్షంలో ద్విచక్ర వాహనం ఘోర రోడ్డు ప్రమాదంకు గురైంది. ద్విచక్ర వాహనంపై ఈరోజు ప్రయాణం చేస్తుండగా పెద్ద శబ్దం రావడంతో, అదుపుతప్పి కింద పడడంతో తలకి బలమైన …
-
చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, వి.కోట,నెర్నిపల్లి గ్రామం వద్ద కారు ఢీకొని యువకుడు మృతి, పోలీసుల కథనం మేరకు సోమవారం సాయంత్రం బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లి గ్రామానికి చెందిన రాజు కుమారుడు బాలాజీ 28ఏళ్ళు తన ద్విచక్ర వాహనంలో …
-
కడప జిల్లా… వేంపల్లి పట్టణంలోని బిడాలమిట్ట కు చెందిన షేక్ మదార్ షావల్లి(18) సయ్యద్ కాశీం బాష (35) సయ్యద్ అబ్బు (32). అనే ముగ్గురు వ్యక్తులకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. వీరు నిత్యం బేల్దారి పనులు …
-
శ్రీకాకుళం జిల్లా.. పలాస జాతీయ రహదారిపై దారుణం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం పై బై పాస్ రోడ్ నుండి జాతీయ రహదారి పైకి వెళ్తున్న క్రమంలో లారీ ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పలాస …