Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Latest News కుక్కల దాడిలో 60 గొర్రె పిల్లలు మృతి

కుక్కల దాడిలో 60 గొర్రె పిల్లలు మృతి

by Prakash
Narayankhed

నారాయణఖేడ్(Narayankhed):

కుక్కల దాడిలో 60 గొర్రె పిల్లలు మృతి చెందాయి. మంగళవారం సాయంత్రం మండలంలో బేల్లాపూర్ గ్రామంలోని దత్తాత్రేయ మఠం కాడ 60 గొర్రె పిల్లలను కుక్కలు దాడి చేసి చంపేశాయి, ఇట్టి రైతులు జగన్నాథ్ పూర్ గ్రామానికి చెందిన గాల్గొండ మరియు సుధాకర్ కు చెందిన గొర్రె పిల్లలు కుక్కలు తినడంతో వారు కన్నీటి పారంతమయ్యారు, తక్షణం సాయం కింద ప్రభుత్వం వారికి ఆదుకోవాలని గ్రామ పెద్దలు కోరుతున్నారు.

Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Advertisements

You may also like

Our Visitor

008647
Total views : 57039

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.