Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh జగమంతా రామమయం…

జగమంతా రామమయం…

by Prakash
Arrangements were made for three days of processions, bhajans and pujas in Ram temples

యావత్తు ప్రపంచం అయోధ్య రాముడు వైపు చూస్తోంది. ఈ నెల 22న అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. అంతా రామమయం జగమంతా రామమయం అంటూ నినాదాలు మర్మోగిపోతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి మూడు రోజులపాటు శోభాయాత్రలు, రామాలయాలలో భజనలు, పూజలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్టు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు, నరసాపురం పార్లమెంట్ ఇంచార్జ్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 22వ తేదీన సెలవు ఇవ్వకపోవడం దారుణమని మాలకొండయ్య అంటున్నారు.

Advertisements

You may also like

Our Visitor

023146
Total views : 141201

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.