Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home TelanganaHyderabad మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో పోలీసులు ఔదార్యం చాటారు.

మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో పోలీసులు ఔదార్యం చాటారు.

by Rama
Police Generous

పోలీసులు ఔదార్యం (police generous):

హైదరాబాద్ మల్కాజ్గిరి నుంచి జాతరకు వచ్చిన భక్తుడు రోహిత్ లాల్ చికలగుట్ట వెంట సుమారు 4 కిలోమీటర్ల దూరంలో సరదాగా వెళ్లి జంపన్న వాగులో స్నానం చేస్తూ నీటిలో మునిగి మృతి చెందారు. బందువులు ఇచ్చిన సంచారంతో స్పందించిన ఇంటలిజెన్స్ సీఐ సట్ల కిరణ్ కుమార్, సీసీఎస్ సీఐ అనుగుల శ్రీనివాస్, SI శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది రమేష్, మధు, సాంబయ్య, శంకర్ లు కాలినడకన భక్తుడు మృతి చెందిన చోటికి వెళ్ళారు. సుమారు 3 గంటలపాటు శ్రమించి నీటిలో మృత దేహం గుర్తించారు. మృతదేహం బయటికి తీసుకువచ్చారు. అడవి బాటలో మృతదేహం వాహనాల్లో తీసుకు వచ్చే అవకాశం లేకపోవడంతో మృత దేహాన్ని కర్రలకు కట్టుకుని బూజన మోసుకుంటూ సుమారు 4 కిలోమీటర్లు నడిచి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. రాను పోను 8 కిలోమీటర్ల నడవడంతోపాటు మృత దేహాన్ని 4 కిలోమీటర్లు మోసిన పోలీసులను భక్తులు అభినందిస్తున్నారు.

ఇది చదవండి: బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్…


వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉక్కుపాదం మోపింది. వెనెజువెలాకు చెందిన కరుడుగట్టిన …
కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.
కాకినాడ జిల్లాలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారం …
ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.
ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

023183
Total views : 141344

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.