Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh క్షేత్రస్థాయిలో పని చేయడానికి ప్రణాళిక- అచ్చెం నాయుడు

క్షేత్రస్థాయిలో పని చేయడానికి ప్రణాళిక- అచ్చెం నాయుడు

by Prakash
acham naidu

విజయవాడ, అచ్చెం నాయుడు(acham naidu)

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు. బీజేపీ, టీడీపీ, జనసేన(BJP-TDP-Janasena) సమావేశం జరిగింది. రెండు గంటలు సమావేశం అయ్యాం‌‌. సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో 400 పార్లమెంటు, ఏపీలో 160 పైగా అసెంబ్లీ సాధించి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అన్ని స్ధానాల్లో అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్ధులను నిర్ణయించాం. క్షేత్రస్ధాయిలో పని చేయడానికి ప్రణాళికలు చేస్తున్నాం. ఏప్రిల్ 4న అన్ని పార్లమెంటు స్ధానాల్లో ఒకేసారి పార్లమెటస్ధాయి ఉమ్మడి సమావేశం నిర్వహిస్తాం. ఏప్రిల్ 8న అసెంబ్లీ స్ధానాలలో ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తాం.

Follow us on: Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కామన్ పాయింట్లు నిర్ణయించి అన్ని స్ధానాలు గెలిచేలా ప్రణాళికలు చేస్తున్నాం. నాదెండ్ల మనోహర్, జనసేన పిఏసీ చైర్మన్ ప్రచురించాల్సిన కరపత్రాలు పై నిర్ణయిస్తాం. అందరి నాయకత్వంలో సమష్టిగా ముందుకు వెళతాం. పురంధేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు. నాయకత్వం కలిసినపుడు కార్యకర్తాలు కలవాలి. పొత్తులో భాగంగా కార్యకర్తలాతో ఎలా పనిచేయాలో అనేది నిర్ణయించాం. రాష్ట్రంలో జరుగుతున్న పాలన అంతం చేయడానికి ఉమ్మడి కార్యాచరణ చేయాలని చర్చించా- అచ్చెం నాయుడు.


ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.
మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను …
ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.
అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక …
ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.
ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు …

 CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023035
Total views : 140765

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.