Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Andhra Pradesh గృహ నిర్మాణ పథకాలను వేగవంతం చేస్తున్న ప్రభుత్వం.

గృహ నిర్మాణ పథకాలను వేగవంతం చేస్తున్న ప్రభుత్వం.

by CVR NEWS
గృహ నిర్మాణ పథకాలను వేగవంతం చేస్తున్న ప్రభుత్వం

అమరావతిలో మంత్రి కొలుసు పార్థసారథి కీలక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, హౌసింగ్ ప్రాజెక్టుల పురోగతి, అలాగే సమాచార శాఖ పనితీరుపై ఆయన వివరాలు వెల్లడించారు.రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అలాగే సమాచార శాఖ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు మరింత పారదర్శకంగా సమాచారం చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హౌసింగ్ ప్రాజెక్టుల్లో ఉన్న ఆలస్యాలను తగ్గించేందుకు ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

026972
Total views : 151411

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.