ఎస్ ఆర్ నగర్ లో రామ భక్తుల సందడి..
previous post
అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఎంతోమంది భక్తిశ్రద్ధలతో జై శ్రీరామ్ అంటూ చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు సుమారుగా 2000 మంది భక్తుల ర్యాలీలో పాల్గొన్నారు భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు.






Total views : 80850Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.