Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh అధికారంలోకి రావడానికి అబద్ధపు హామీలు…

అధికారంలోకి రావడానికి అబద్ధపు హామీలు…

by Prakash
Concern of oil farm farmers

2019లో ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అధికారంలోకి రావడానికి మోసపూరితమైన హామీలు ఇచ్చి మెట్ట ప్రాంత రైతులను నిలువునా దగా చేశారని పశ్చిమ ఆయిల్ ఫామ్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ హామీలలో స్థిరమైన మద్దతు ధర కల్పించలేకపోవడం, ఫ్యాక్టరీలలో పాత యంత్రాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి, తక్కువ ధరకు ఎరువులు ఇస్తానని, సబ్సిడీ మీద డ్రిప్పులు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా నేరవేర్చలేదని రైతులు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి స్పందించి ఆయిల్ ఫామ్ కు టన్నుకు 18000 గిట్టుబాటు ధర కల్పించాలని పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.

Advertisements

You may also like

Our Visitor

014229
Total views : 79587

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.