Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh ఏపీలో రైతులకు శుభవార్త ..!

ఏపీలో రైతులకు శుభవార్త ..!

by Satya
Good news for farmers in AP


అన్నదాతలను అన్నివిధాలుగా ఆదుకునే లక్ష్యంతో జగన్ సర్కార్ రైతుభరోసా పేరుతో పెట్టుబడి సాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కలిపి అందిస్తున్న రైతు భరోసా నిధుల్ని నేడు విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు.

ఇది చదవండి: టీడీపీ జనసేన సభ గ్రౌండ్ రిపోర్ట్…

వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఒక్కొక్కరికి ఏటా 13 వేల 500 చొప్పున వరుసగా 4 ఏళ్ళు సాయం అందించారు. ఐదో ఏడాది” ఇప్పటికే రెండు విడతల్లో ఒక్కొక్కరికి 11 వేల 500 సాయం అందించారు. సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీ కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా “వైఎస్సార్ రైతు భరోసా” క్రింద ఏటా 13 వేల 500 రైతు భరోసా సాయం అందిస్తున్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే సరికొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం …
పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.
కడప జిల్లా పులివెందులలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన …
అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పేదలు, బీడీ కార్మికులకు 32 సంవత్సరాల క్రితం మంజూరైన ఇళ్ల …

Advertisements

You may also like

Our Visitor

023016
Total views : 140743

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.