Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Andhra Pradesh ఏపీలో రైతులకు శుభవార్త ..!

ఏపీలో రైతులకు శుభవార్త ..!

by Satya
Good news for farmers in AP


అన్నదాతలను అన్నివిధాలుగా ఆదుకునే లక్ష్యంతో జగన్ సర్కార్ రైతుభరోసా పేరుతో పెట్టుబడి సాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కలిపి అందిస్తున్న రైతు భరోసా నిధుల్ని నేడు విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు.

ఇది చదవండి: టీడీపీ జనసేన సభ గ్రౌండ్ రిపోర్ట్…

వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఒక్కొక్కరికి ఏటా 13 వేల 500 చొప్పున వరుసగా 4 ఏళ్ళు సాయం అందించారు. ఐదో ఏడాది” ఇప్పటికే రెండు విడతల్లో ఒక్కొక్కరికి 11 వేల 500 సాయం అందించారు. సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీ కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా “వైఎస్సార్ రైతు భరోసా” క్రింద ఏటా 13 వేల 500 రైతు భరోసా సాయం అందిస్తున్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


సింగపూర్లో ఏడో రోజు కొనసాగుతున్న ఏపీ మంత్రుల పర్యటన
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా సింగపూర్‌లో జరుగుతున్న ఏపీ మంత్రుల ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమం …
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు సిద్ధం..
విశాఖపట్నంలో భారీ ఐటీ పెట్టుబడులకు మార్గం సుగమం అవుతోంది.ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ప్రతిష్టాత్మక గూగుల్ …
గజపతినగరంలో అదుపులేని ఇసుక అక్రమ రవాణా ..
విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా రోజు రోజుకీ తీవ్రమవుతోంది. నదులు, వాగులు …

Advertisements

You may also like

Our Visitor

008649
Total views : 57045

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.