Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Andhra Pradesh చెరువు సమీపంలో మహిళ మృతి..

చెరువు సమీపంలో మహిళ మృతి..

by Satya

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడు గ్రామ పంచాయతీ పరిధిలో వల్లపు చెరువు సమీపంలో అనుమానాస్పద మహిళ మృతదేహం. మృతిరాలి వయస్సు సుమారు 60సంవత్సరాలు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన నరసరావుపేట రూరల్ పోలీసులు మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.

Advertisements

You may also like

Our Visitor

009349
Total views : 61891

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.