Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh విజయవాడ దుర్గ గుడికి చేరుకున్న సీఎం జగన్

విజయవాడ దుర్గ గుడికి చేరుకున్న సీఎం జగన్

by Prakash
jagan at durga temple

విజయవాడ దుర్గగుడికి చేరుకున్న సీఎం జగన్. పూర్ణకుంభం స్వాగతం పలికిన వేద పండితులు,ఆలయ అధికారులు,ప్రజాప్రతినిధులు.

అలయప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన సీఎం జగన్. 216 కోట్లతో చేపడుతున్న పలు అబ్బివృద్ది పనులకు సీఎం శంఖుస్థాపన.

70 కోట్ల ప్రభుత్వ నిధులు,131 కోట్ల ఆలయ నిధులు,5 కోట్ల దాతల నిధులు,33 కోట్ల ప్రవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు. ప్రసాదం పోటు,అన్నప్రసాద భవనం,ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్,కేశఖండన శాల నిర్మాణాలు.

Advertisements

You may also like

Our Visitor

022991
Total views : 140714

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.