Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Telangana ఇంటర్ పరీక్షలపై శాంతి కుమారి పటిష్ట చర్యలు..!

ఇంటర్ పరీక్షలపై శాంతి కుమారి పటిష్ట చర్యలు..!

by Satya
Shanti Kumari

ఇంటర్మీడియట్(Intermediate) తుది పరీక్షలు :

ఇంటర్మీడియట్(Intermediate) తుది పరీక్షలను సమర్థంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టనున్నట్టు సీఎస్‌ శాంతి కుమారి తెలిపారు. ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు జరగనున్న ఇంటర్ సహా పదో తరగతి పరీక్షల సన్నద్ధతపై అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు, విద్యాశాఖ అధికారులతో సీఎస్‌ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మెట్ట ప్రాంతంలో పెద్దపులి సంచారం

సుమారు 9 లక్షల 80 వేల మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలకు హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 1,521 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఉన్నతాధికారులు సహా ఏ ఉద్యోగి పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్స్‌ తీసుకెళ్లొద్దని స్పష్టం చేశారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.
ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు …
కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర.
హైదరాబాద్ నగర చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కాచిగూడ రైల్వే స్టేషన్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. …
కరీంనగర్ నూతన కలెక్టరేట్ పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. భవన …

Advertisements

You may also like

Our Visitor

023080
Total views : 140851

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.