Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Andhra Pradesh వైయస్సార్ రైతు రథం యాత్ర..

వైయస్సార్ రైతు రథం యాత్ర..

by Rama
YSR Rythu ratham

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నియోజవర్గంలో భారీ స్థాయిలో వైయస్సార్ రైతు రథం యాత్ర. వైయస్సార్ రైతు భరోసా రెండోవ విడత కార్యక్రమాన్ని పురస్కరించుకొని భారీగా ట్రాక్టర్ ర్యాలి నిర్వహించిన రైతులు. గాడాల గ్రామం నుండి శ్రీరంగపట్నం గ్రామం వరకు కొనసాగిన ర్యాలీ ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు జక్కంపూడి రాజాపాల్గొని స్వయంగా ట్రాక్టర్ నడిపారు. ర్యాలీ అనంతరం శ్రీరంగపట్నంలో వైయస్ఆర్ రైతు భరోసా -పి ఎం కిసాన్ 2వ విడత పంపిణీ కార్యాలయం కి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాధవిలత, జేసీ తేజ్ భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా,డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

026969
Total views : 151408

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.