Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Devotional దర్శనానికి బారులు తీరిన భక్తులు..

దర్శనానికి బారులు తీరిన భక్తులు..

by Prakash
Crowd of devotees increased in Tirumala.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. నేడు శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 56,049 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.నిన్న హుండీ ఆదాయం3.97 కోట్లు. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు 26,748 మంది, శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి టీబీసీ ఏరియా వరకు క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు. టోకెన్ లు లేని భక్తులకు 24 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది.

Advertisements

You may also like

Our Visitor

026246
Total views : 150098

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.