Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh Visakha | ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికై సంతకాల సేకరణ – జై భారత్ పార్టీ

Visakha | ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికై సంతకాల సేకరణ – జై భారత్ పార్టీ

by Prakash
visakha footover bridge news

విశాఖ ( Visakha ) మధురవాడ చంద్రంపాలెం హైస్కూల్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంతకాల సేకరణ చేసిన జై భారత్ పార్టీ అధ్యక్షుడు జె.డి లక్ష్మీనారాయణ.

లక్ష్మి నారాయణ కామెంట్స్ ( ఫుట్ ఓవర్ బ్రిడ్జి ) :

చంద్రంపాలెం హై హైస్కూల్లో 3500 మంది విద్యార్థులకు రోడ్డు దాటడానికి ఇబ్బంది కలుగుతుందని త్వరగా బ్రిడ్జి నిర్మాణం చెపట్టాలి. 60 రోజుల్లో నిర్మాణం అన్నారు, నెల అవుతున్న శంకుస్దాపన కె పరిమితం అయ్యారు. సంతకాల సేకరణ తో జీవీఎంసీ కి కార్పోరేటర్ ని అడుగుతాం. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క మెనిఫెస్టును విడదల చేస్తాం. ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు నిధలు ఇస్తామని 5 సంవత్సరాలకి 500 కోట్లు నిధులను ఎంఎల్ఏ కి ఎటువంటి సంబంధం లేకుండా ప్రజా కమిటిల ద్వారా వాటిని ఖర్చు చేస్తాం.

జై భారత్ కమిటి అధికారం లోకి వస్తే 2029 లో ప్రచారం లో ఎటువంటి ప్రచారం కాని పోస్టర్స్, సభలను ఏర్పాటు చేయం. గతం లో లాగా మాకు 25 సీట్లు ఇస్తే మెడలు వంచుతాం ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామన్నారు. బడ్జెట్ సమవేశం లో బిల్ పాస్ కాకుండా చూడండి. ప్రత్యేక హోదా ఇస్తేనే సపోర్ట్ చేస్తమని చెప్పండి. ఈ సారి ఎలక్షన్ లో పార్టీ కామన్ సింబల్ లేకున్న ఈవిఎం పైన అభ్యర్థి ఫోటో ఉంటుంది. ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదు అన్న బీజేపీ పాండిచ్చేరి ఎలక్షన్ లో ఇస్తామని ఏలా చేప్పారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : Facebook, Instagram & YouTube.

Advertisements

You may also like

Our Visitor

014678
Total views : 80796

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.