కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలో జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క పర్యటించారు.ఈ సందర్బంగా కాగజ్ నగర్ పట్టణంతో పాటు మండలంలోని నాజురూల్ నగర్ లో సుమారు ఇరవై లక్షల అంచనా వ్యవముతో నూతనంగా నిర్మించిన పల్లె దావాఖానాలతో పాటు జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఒక్క కోటి యాభై లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.అనంతరం స్థానిక మోర్కెట్ కమిటీ కార్యాలయ అవరణలో కోటి రూపాయలతో నిర్మించిన మిషన్ భగీరథ రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్షయంగా తమ ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు.ఆదివాసుల జిల్లా అభివృద్ధిలో వెనకబడటానికి గత పాలకుల నిర్లక్ష్యమే అన్నారు.జిల్లా అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పాటుపడాలని అన్నారు.గతంలో సాగు చెసుకున్న పోడు రైతుల విషయంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.ఇక మున్ముందు ఎవరు కూడా అటవీ సంపదను హరించకుండా అటవుల సంరక్షణకు కృషి చెయ్యాలని అన్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- పశ్చిమ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టి కౌంటర్.రష్యాతో భారత్ కొనసాగిస్తున్న ఇంధన, వ్యూహాత్మక సంబంధాలపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరోసారి గట్టిగా సమాధానం ఇచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ను ప్రశ్నించే ఐరోపా దేశాలు, తమ విక్రయించిన ఆయుధాలు…
- నల్గొండ జిల్లా ముదిమాణిక్యం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఎదురెదురుగా బలంగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను సైదులు , నరసయ్య గా పోలీసులు…
- వనపర్తి జిల్లా కొత్తకోటలో డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ.డ్రగ్స్ నివారణపై వనపర్తి జిల్లా కొత్తకోటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ సునీత రెడ్డి పాల్గొన్నారు. కొత్తకోట చౌరస్తా నుంచి ATR…
- స్వతంత్ర భారత్లో తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ చేసింది..దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తొలి ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీ చేసిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. నాటి ప్రధాని నెహ్రూ విషయంలోనే ఓట్ చోరీ జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే… 12 ఏళ్ల మోదీ పాలనపై చర్చకు…
- ఇవాళ మంచిర్యాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు.సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన 36 రోజుల్లోనే గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం గర్వకారణమన్నారు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ఇవాళ గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 141179