Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh పులివెందులలో వార్డు సచివాలయ అధికారుల అత్యుత్సాహం

పులివెందులలో వార్డు సచివాలయ అధికారుల అత్యుత్సాహం

by Prakash
Pulivendula secretariat

కడప జిల్లా, పులివెందుల(pulivendula) పట్టణంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న వార్డు సచివాలయ అధికారులు. జగనన్న కాలనీల ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ కోసం వార్డు సచివాలయాల్లో అర్థరాత్రి వరకు వేచి ఉంటున్న మహిళలు. కిలోమీటర్ల దూరం ఉంటున్న వార్డు సచివాలయం(Secretariat) వద్దకు రాత్రి సమయంలో వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు. రోడ్ల పై జనసంచారం లేని సమయంలో వార్డు సచివాలయాల వద్దకు వెళ్లడానికి భయపడుతున్న మహిళలు. ఉన్నతాధికారులు స్పందించి ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పనులను పగటి పూట చేయించాలని కోరుతున్న లబ్ధిదారులు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read more: పులివెందులలో వార్డు సచివాలయ అధికారుల అత్యుత్సాహం
  • రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.
    రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధానిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం…
  • పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.
    2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వాడపల్లి…
  • ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.
    ఏపీ హైకోర్టు మాజీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన ఐపీఎస్ అధికారి ఎం. సునీల్ కుమార్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను జూలై 3, 2026కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆయనకు మధ్యంతర రక్షణ కల్పించిన…

Follow us on : Facebook, Instagram & YouTube.

Advertisements

You may also like

Our Visitor

026743
Total views : 150980

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.