Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh రామచంద్రారెడ్డికి ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులు..

రామచంద్రారెడ్డికి ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులు..

by Satya
Ramachandra Reddy


చిత్తూరు జిల్లా(Chittoor District):

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని సోమల మండలం లో తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లోకి వెల్తున్నా ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి(Ramachandra Reddy) గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి రాబోవు ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని ఓటర్లు ను కోరారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ పుంగనూరు ఎమ్మెల్యే ,మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) గడచిన 20సం. లుగా అధికారం లో ఉండీ నియోజకవర్గ స్థాయిలో అభివృధ్ధి శూన్యం అని అన్నారు. అంతే కాకుండా మంత్రి స్వలాభం కోసం పి.ఎల్.ఆర్.కంపెనీ పెట్టి కాంట్రాక్టర్ల పేరుతో ధనాన్ని దోచుకున్నారని అన్నారు. అనేక ప్రాజెక్టులు కట్టి రైతులకు ఏమాత్రం నష్టపరిహారం చెల్లించలేదని తెలిపారు. ఈ క్రమంలో నే అన్ని గ్రామాల్లో మహిళలు, యువత ,మైనారిటీ సోదరులు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని , ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారం లోకిరావాలని కోరు కొంటున్నారని తెలిపారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: పల్నాటి గడ్డపై… గుర్రపు స్వారీ చేసి గెలిచేది ఎవరు…?


కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.
మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో …
తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అరిగిరివారిపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. పాఠశాలలో …
అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.
అనంతపురం జిల్లాలోని 9 డివిజన్లు, 18 కాలనీల ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వరద సమస్యకు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

026055
Total views : 149805

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.