Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra PradeshWest Godavari దీపావళి వేడుకల్లో విషాదం..

దీపావళి వేడుకల్లో విషాదం..

by Rama
huts

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం పొన్నపల్లి లో దీపావళి టపాసులు పెలుస్తుండగ బస్వాని రాంబాబు, రాములకు చెందిన పూరిల్లు దగ్దంమయ్యింది. పిల్లలు టపాసులు పెల్చుతుండగ ప్రమాదం సంభవించడం తో ఇల్లు పూర్తిగా దగ్ధమై ఇంటిలో నివాసం ఉంటున్న మూడు కుటుంబాలు నిరాశ్రయులయ్యరు. సంఘటన ప్రాంతానికి హుటహుటీన ఫైర్ సిబ్బంది చేరుకున్నప్పటికి ఫలితం లేకుండా పోయింది. ఇటీవల కుటుంబం లోకి బాధితురాలికి 2 లక్షల రూపాయలు డ్వాక్రా డబ్బులు వచ్చాయని అవి కూడా దగ్ధమైనవని బాధితులు వాపోయారు . ఈ ప్రమాదంలో మూడు లక్షల రూపాయలు ఆస్తి నష్టం సంబంధించినట్లు బాధితులు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

023143
Total views : 141179

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.