Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra PradeshGuntur పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మహేష్ రెడ్డి..

పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మహేష్ రెడ్డి..

by Rama
kasu mahesh reddy

పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ కార్యాలయం నందు స్థానిక శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు పింఛన్ల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్నారు. అనంతరం గురజాల నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి, జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రెస్ మీట్ నిర్వహించారు. సుమారు 1500 కోట్లతో దాచేపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేశామన్న కాసు, ప్రతి పట్టణం ప్రతి గ్రామంలో లెక్కలతో వస్తామని చెప్పారు. ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక్క ఇళ్ల స్థలం కూడా ఇవ్వని తెలుగుదేశం పార్టీ, వైసీపీ ప్రభుత్వంలో 3330 ఇళ్ల స్థలాలు ఇచ్చామని కాసు మహేష్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగాలంటే జగన్ ను తనను తిరిగి ఆశీర్వదించాలని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కోరారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

023122
Total views : 141037

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.