Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home Telangana స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్ : మందమర్రి

స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్ : మందమర్రి

by Prakash
mandamarri

మంచిర్యాల జిల్లా, మందమర్రి(Mandamarri) ఏరియా ఈరోజు సాయంత్రం మందమర్రి ఏరియాజనరల్ మేనేజర్ కార్యాలయం లోని అన్ని గనుల డిపార్ట్‌మెంట్ల అధికారులతో ఏరియా జనరల్ మేనేజర్ ఏ. మనోహర్ మాట్లాడుతూ…. స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్ లు మందమర్రి ఏరియాలో ఏర్పాటు చేయుటకు సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడమైనది.
మందమరి ప్రాంతంలో డిగ్రీ/ డిప్లమా/ ఐటిఐ/ ఎస్ఎస్ సి అర్హత పొందిన నిరుద్యోగ యువత కోసం 8 స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను నిర్వహించాలని ప్రతిపాదించడం అయినది.

నిరుద్యోగ యువత ప్రధాన్యమైన అర్హతలతో సాంకేతిక నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం కోర్సుల వివరాలు దిగువన అందించబడ్డాయి.
SCCL వెబ్ సైట్ పోర్టల్ 13.02.2024 సాయంత్రం నుండి తెరిచి ఉంచబడుతుంది.అని తెలిపారు.

సర్టిఫికెట్లతోపాటు పూరించిన దరఖాస్తు యొక్క హార్డ్ కాపీలు మీ మీ ఏరియాలోని MVTC ఆఫీసులలో సమర్పించవచ్చు.

అయితే దరఖాస్తుదారుల సౌలభ్యం కోసం దరఖాస్తు ప్రొఫార్మా ఈ సర్కులర్ తో పాటు జత చేయబడింది మరియు ఆఫ్ లైన్ లో నింపిన దరఖాస్తులను నేరుగా సంబంధిత MVTC ఆఫీసులలో లలో సమర్పించవచ్చు.

స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కోర్సుల వివరాలు: Mandamarri

స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కోర్సుల వివరాల కొరకు మీ ఏరియాలోని MVTC ఆఫీసులలో సంప్రదించగలరు. కాబట్టి ఈ యొక్క స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ త్వరలో ప్రారంభించడానికి మందమరి ఏరియాలోని అధికారులకు తగు సూచనలు సలహాలను మందమరి జిఎం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జిఎం రాజేశ్వర్ రెడ్డి, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ మరియు మందమరి ఏరియా హెచ్ ఓ డి లు మరియు ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read more: స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్ : మందమర్రి
  • ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ కీలక సమావేశం
    తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, పార్టీ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ ప్రధానంగా చర్చించారు. పార్టీ…
  • శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాల అంశంపై కీలక నిర్ణయం..
    శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల జలాల అంశంపై కృష్ణా రివ‌ర్ మేనేజ్ మెంట్ బోర్డు కేఆర్ఎంబీ హైద‌రాబాద్ జ‌ల‌సౌధ‌లో స‌మావేశ‌మైంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవ‌స‌రాలు, నీటి నిల్వలు, విడుద‌ల‌పై అధికారులు చ‌ర్చించి కీల‌క నిర్ణయాలు తీసుకున్నారు. నాగార్జున సాగర్ నుండి…
  • జూన్ 2న ఆదిలాబాద్ లో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభం..
    రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి…

Follow us on : Facebook, Instagram & YouTube.

Advertisements

You may also like

Our Visitor

012219
Total views : 74523

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.