పొత్తులు పెట్టుకొని ఎంత మంది వచ్చిన ప్రజలు మాత్రం సీఎం జగన్ కె పట్టం కడతారని వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుక (Butta Renuka) అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్నికల ప్రచారం చేపట్టిన వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుకకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు మరో సారి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ బుట్ట రేణుక ప్రచారం నిర్వహించింది. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం జగనన్న పాలనలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించామని, ఇవాళ ఆ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తూ, టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా అందరు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో నిలబడ్డ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని బుట్టరేణుక అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ.ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే సరికొత్త ‘పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. జనాభా నియంత్రణ, సంతానోత్పత్తి తగ్గుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు.…
- పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.కడప జిల్లా పులివెందులలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు గత వైసీపీ ప్రభుత్వంలో భూకబ్జాలు, నిధుల మళ్లింపు, అవినీతి జరిగాయని ఆరోపించారు.…
- అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పేదలు, బీడీ కార్మికులకు 32 సంవత్సరాల క్రితం మంజూరైన ఇళ్ల స్థలాలను తమ కుటుంబం నిరంతరం కాపాడుతూ వస్తోందని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ఈ స్థలాలు రద్దయ్యే…





Total views : 141063