Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Telangana మంథనిలో బహుజన సమాజ్ పార్టీ భారీ ర్యాలీ..

మంథనిలో బహుజన సమాజ్ పార్టీ భారీ ర్యాలీ..

by Satya
Bahujan Samaj Party

మంథని మండల కేంద్రంలో బి ఎస్ పి ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా చల్లా నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగమే బి ఎస్ పి మ్యానిఫెస్టో అని అన్నారు. మంథని ప్రాంతంలో పాలించిన నాయకులు ఇక్కడి ఇసుకను, బొగ్గును, నిధులను ప్రాజెక్టుల పేరిట ఇక్కడి నాయకులు కోట్ల రూపాయలు దోచుకున్నారని, ఈ ప్రాంత ప్రజలు ముంపుకు గురైనా నష్ట పరిహారం కూడా ఇప్పించలేదని ఆరోపించారు. లు ఈ ప్రాంతాన్ని పాలించిన ప్రజలకు ఏలాంటి మేలు జరుగలేదని అన్నారు. అందుకే బహుజనుల కోసమే తాను ఎమ్మెల్యే బరిలో నిలిచానని, ఈ ఎన్నికలలో బహుజనులు తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు.

Advertisements

You may also like

Our Visitor

027421
Total views : 152084

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.