Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home Andhra Pradesh బెయిల్ నిమిత్తం లంచం డిమాండ్ చేసిన అధికారులు..

బెయిల్ నిమిత్తం లంచం డిమాండ్ చేసిన అధికారులు..

by Rama
Eluru Police Station

ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ రైటర్ రమణ కుమార్ ఓ కేసు విషయంలో ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పత్తికోళ్ల లంక గ్రామానికి చెందిన రామ్ కుమార్ అనే వ్యక్తిపై ఎక్సైజ్ కేసు నమోదు అయింది. ఈ కేసులో స్టేషన్బైల్ నిమిత్తం స్టేషన్ రైటర్ రమణ 8000 రూపాయలను లంచంగా డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించారు. ఇదే కేసులో బాధితుడి వద్ద నుండి 1000 రూపాయలను ఫోన్ పే ద్వారా డబ్బులు పొందిన నేపథ్యంలో ఏ ఎస్ ఐ వెంకటేశ్వరరావు పై కూడా కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

027144
Total views : 151622

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.